వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదం: 8మంది చిన్నారులు మృతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని మంగుళూరు సమీపంలోని కుందాపూర్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల వ్యాన్‌, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మృతులు క్రాసిలోని డాన్‌బాస్కో పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఉడిపిలోని మణిపాల్‌ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరుగురు విద్యార్థులను ఐసీయూలో చేర్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

8మంది చిన్నారులు మృతి

8మంది చిన్నారులు మృతి

కర్ణాటకలోని మంగుళూరు సమీపంలోని కుందాపూర్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

8మంది చిన్నారులు మృతి

8మంది చిన్నారులు మృతి

పాఠశాల వ్యాన్‌, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

8మంది చిన్నారులు మృతి

8మంది చిన్నారులు మృతి

మృతులు క్రాసిలోని డాన్‌బాస్కో పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఉడిపిలోని మణిపాల్‌ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

8మంది చిన్నారులు మృతి

8మంది చిన్నారులు మృతి

ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరుగురు విద్యార్థులను ఐసీయూలో చేర్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

English summary
An accident between an omni van and a private bus killed at least eight schoolchildren and injured 12 others in Kundapur town of Karnataka, ANI said in a tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X