ప్రమాదం: 8మంది చిన్నారులు మృతి(పిక్చర్స్)
బెంగళూరు: కర్ణాటకలోని మంగుళూరు సమీపంలోని కుందాపూర్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతులు క్రాసిలోని డాన్బాస్కో పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఉడిపిలోని మణిపాల్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరుగురు విద్యార్థులను ఐసీయూలో చేర్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
8మంది చిన్నారులు మృతి
కర్ణాటకలోని మంగుళూరు సమీపంలోని కుందాపూర్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
8మంది చిన్నారులు మృతి
పాఠశాల వ్యాన్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది చిన్నారులు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
8మంది చిన్నారులు మృతి
మృతులు క్రాసిలోని డాన్బాస్కో పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. క్షతగాత్రులను ఉడిపిలోని మణిపాల్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
8మంది చిన్నారులు మృతి
ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరుగురు విద్యార్థులను ఐసీయూలో చేర్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.