మోడీ ఓటమికి కుట్ర.. పాకిస్థాన్ తో కాంగ్రెస్ చేతులు కలిపింది.. ఉమాభారతి సెన్సెషనల్ కామెంట్స్
మధ్యప్రదేశ్ : మోడీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి ఉమా భారతి. అంతేకాదు పాకిస్థాన్ తో చేతులు కలిపిందని సెన్సేషనల్ కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమాభారతి ఇలా ఆరోపణలు చేయడం చర్చానీయాంశంగా మారింది. కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్థాన్ మధ్య పోరాటం జరిగిన సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వాజ్ పేయి ప్రధాని ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డారని.. అందుకే అప్పటి రాజకీయాలు అంత బాగున్నాయన్నారు.

ఇటీవల పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఆర్మీ చీఫ్ ను గుండాగా అభివర్ణించిన కాంగ్రెస్ లీడర్లను ఏమనాలి అంటూ ఫైరయ్యారు. ఏకంగా ఓ కాంగ్రెస్ నాయకుడు పాకిస్థాన్ వెళ్లి మోడీని ఓడించాలని కుట్ర చేశారని ఆరోపించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications