మోడీ ఓటమికి కుట్ర.. పాకిస్థాన్ తో కాంగ్రెస్ చేతులు కలిపింది.. ఉమాభారతి సెన్సెషనల్ కామెంట్స్
మధ్యప్రదేశ్ : మోడీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి ఉమా భారతి. అంతేకాదు పాకిస్థాన్ తో చేతులు కలిపిందని సెన్సేషనల్ కామెంట్ చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమాభారతి ఇలా ఆరోపణలు చేయడం చర్చానీయాంశంగా మారింది. కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగ్లాదేశ్ కోసం భారత్, పాకిస్థాన్ మధ్య పోరాటం జరిగిన సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వాజ్ పేయి ప్రధాని ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డారని.. అందుకే అప్పటి రాజకీయాలు అంత బాగున్నాయన్నారు.

ఇటీవల పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఆర్మీ చీఫ్ ను గుండాగా అభివర్ణించిన కాంగ్రెస్ లీడర్లను ఏమనాలి అంటూ ఫైరయ్యారు. ఏకంగా ఓ కాంగ్రెస్ నాయకుడు పాకిస్థాన్ వెళ్లి మోడీని ఓడించాలని కుట్ర చేశారని ఆరోపించారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications