ఎయిర్సెల్ మాక్సెస్ కేసు: అరెస్ట్పై చిదంబరం, కార్తిలకు మరింత ఊరట
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన తనయుడు కార్తి చిదంబరంలను నవంబర్ 1వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలోను వారిని అరెస్ట్ చేయవద్దని కోర్టు చెప్పింది. ఇప్పుడు దానిని పొడిగించింది.
ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో వీరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు కేసులు నమోదు చేశాయి. ఈ కేసు నుంచి వారికి హైకోర్టులో ఊరట లభించింది.

ఈ కేసులో సీబీఐ, ఈడీ లాయర్లు, అడిషనల్ సొలిసిటర్స్ జనరల్ తుషార్ మెహతా, నితేష్ రాణాలు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు గురించి పూర్తి వివరాలతో ఫైల్ చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం నవంబర్ 1వ తేదీ వరకు విచారణను వాయిదా వేసింది. ఈ ఏడాది జూలై 19న సీబీఐ, ఈడీ తమ ఛార్జీషీట్లలో చిదంబరం, ఆయన కొడుకు కార్తి చిదంబరంల పేర్లను ప్రస్తావించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications