బెంగళూరు బంద్ కు అనుమతి ఉందా ? లేదా ?, సిటీ కమీషనర్ పక్కాక్లారిటీ !
బెంగళూరు: తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ వివిధ సంస్థలు సెప్టెంబర్ 26వ తేదీ మంగళవారం బెంగళూరు (bengaluru) బంద్కు పిలుపునిచ్చాయి. బెంగళూరు (bengaluru)నగర పోలీస్ కమిషనర్ బి. దయనాంద్ సోమవాకం మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు (bengaluru) సిటీ బంద్ కు అవకాశం లేదని, మేము బంద్ కు ( bandh) అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
బెంగళూరు (bengaluru) బంద్ పిలుపు నేపథ్యంలో జరిగిన పోలీసు అధికారుల సమావేశం అనంతరం దయానంద్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం బంద్కు ( bandh) అనుమతి ఇవ్వలేదని, బంద్కు అనుమతి ఇవ్వలేదని నిర్వాహకులకు సూచించామని, ఎవరైనా బలవంతంగా బంద్ నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బెంగళూరులో (bengaluru) ఎలాంటి బంద్ కు అనుమతించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. బంద్లో ( bandh)ఎలాంటి ఆస్తినష్టం జరిగితే దానికి బంద్ నిర్వహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కమీషనర్ దయానంద్ అన్నారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి బెంగళూరు (bengaluru)నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అదనపు పోలీసులను మోహరించామని బెంగళూరు నగర పోలీసు కమీషనర్ దయానంద్ చెప్పాు.
సెప్టెంబర్ 25వ తేదీ అర్ధరాత్రి నుంచి సెప్టెంబరు 26 అర్ధరాత్రి వరకు బెంగళూరు (bengaluru) నగరంలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ( bandh) నగర పోలీసు కమీషనర్ దయనాంద్ మీడియాకు చెప్పారు. 2016లో జరిగిన దారుణమైన హింసాత్మక సంఘటనలు మళ్లీ జరగకుండా గట్టి భద్రతను ( bandh) ఏర్పాటు చేయనుని, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అనుమతించబోమని దయానంద్ గట్టిగా చెప్పారు.
తమిళనాడు బస్సులకు ( bandh) భద్రత కల్పించడంపై కూడా ఆలోచిస్తున్నామని, తమిళనాడు బస్సులు భద్రత కోరితే భద్రత కల్పిస్తామన్నారు. బెంగళూరు (bengaluru)నగరంలో బందోబస్తు కోసం 60 కేఎస్ఆర్పీ, 40 సీఏఆర్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు దయానంద్ తెలిపారు. తమిళనాడుకు కావేరి నీళ్లు ( bandh) ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ సంస్థలు మంగళవారం బెంగళూరు (bengaluru) బంద్కు పిలుపునిచ్చాయి,
150కి పైగా సంస్థలు బంద్కు మద్దతు తెలిపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్ పార్టీలు కూడా బంద్కు ( bandh)మద్దతు తెలిపి కావేరీ పోరాటానికి దిగాయి. రాష్ట్ర రైతు సంఘం నాయకుడు కురుబురు శాంతకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు సోమవారం ఫ్రీడం పార్క్లో విలేకరులతో మాట్లాడుతూ బంద్కు బెంగళూరు (bengaluru) పౌరులు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా బెంగళూరు (bengaluru) బంద్ జరపాలని ఆపాలని ( bandh)సంస్థలు, కార్మికులకు సూచించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications