తీవ్రవాదులని భావించి కాల్పులు జరిపిన పోలీసులు, తర్వాత ఏమైందంటే
తీవ్రవాదులుగా భావించి సామాన చెక్ పోస్టు వద్ద ఓ వాహనంపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చెక్ పోస్టు వద్ద వాహనం ఆపకుండా వెళ్ళడంతో తీవ్రవాదులుగా భావించి పోలీసు
పంజాబు : ఖలిస్థాన్ తీవ్రవాదులుగా భావించిన పోలీసులు జరిపిన కాల్పుల్లో మహిళ మరణించింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పంజాబు రాష్ట్రంలో ఆదివారం నాడు చోటుచేసుకొంది. ప్రాణాలుపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకొని బాదపడ్డారు పోలీసులు.
పోలీసుల వేషంలో వచ్చి జైలు నుండి ఖలిస్థఆన్ లిజరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ మింటూ మరో ఐదుగురు జైలు నుండి కొందరు ఆదివారం నాడు తప్పించారు. ఈ ఘటనతో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వం.
రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టుల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటుచేశారు. తీవ్రవాదుల ఆచూకీ కోసం ప్రతి వావాహాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.అయితే చెక్ పోస్టు వద్ద వాహనం ఆపకుండా వెళ్ళడంతో పోలీసులు ఆ వాహనంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరోకరుచనిపోయారు.
పంజాబులోని సామన వద్ద ఉన్న చెక్ పోస్టు వద్ద వాహానం ఆపకుండా వెళ్ళడంతో ఈ వాహనంలో తీవ్రవాదులున్నారనే అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో మహిళ చనిపోయింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications