ప్రియాంకను ట్యాగ్ చేసి పప్పులో కాలేసిన కాంగ్రెస్: నెటిజన్ల సెటైర్లతో డిలీట్
న్యూఢిల్లీ: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మరోసారి పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక ఛతుర్వేదిని ఓ ట్వీట్కు జత చేయబోయిన కాంగ్రెస్.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది.
భూ పరీక్షల ల్యాబ్ల గురించి ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలు చెబుతున్నారని, రైతులకు ఆయా ల్యాబ్ల నుంచి ఇస్తున్న భూ పరీక్ష రిపోర్టులు తప్పనే ఆరోపణలు చేస్తూ గురువారం ట్వీట్ చేసి ప్రియాంకకు ట్యాగ్ చేసింది.

యూపీఏ హయాంలో 1141 భూ పరక్షా కేంద్రాలు ఉన్నట్లు చెబుతూ ప్రియాంక ఛతుర్వేది ట్యాగ్ చేయబోయి, ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేసింది. దీంతో ట్విట్టర్లో కాంగ్రెస్పై నెటిజన్లు జోకులు పేల్చారు.
వెంటనే తన పొరపాటును తెలుసుకున్న కాంగ్రెస్ ఆ ట్వీట్ను డిలీట్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఐదేళ్ల కిందట ప్రధాని మోడీ మాట్లాడిన వీడియోను పోస్టు చేసి.. ఆ తర్వాత క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications