పెళ్లికి నిరాకరించిందని యువతికి నిప్పంటించాడు
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. తనతో పెళ్లికి నిరాకరించిందిన ఓ దళిత యువతికి నిప్పంటించాడో దుర్మార్గుడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందింది.
కల్లార్పూర్లోని ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న బాధిత యువతి మృతి చెందిందని బుధవారం పోలీసులు మీడియాకు తెలిపారు.

దినేష్ అనే యువకుడు తనను ప్రేమించడం లేదని, తనతో పెళ్లికి ఒప్పుకోవడం లేదనే కోపంతో బాధిత యువతికి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.
జూన్ 29న నిందితుడు దినేష్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. హత్యా నేరం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications