యావజ్జీవం: క్షమాభిక్ష పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: క్షమాభిక్ష పిటిషన్ పైన సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. క్షమాభిక్ష పిటిషన్ పైన నిర్ణయంలో జాప్యం అయితే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చేందుకు ప్రతిపాదన ఉన్నట్లేనని తెలిపింది. దీంతో నలుగురు వీరప్పన్ అనుచరులు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో నిందితులు సహా మొత్తం పదిహేను మందికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. రాజీవ్ గాంధీ హంతకులకు కూడా ఉరిశిక్ష నుండి మినహాయింపు ఇచ్చినట్లుగా సమాచారం.
క్షమాభిక్ష పిటిషన్ల పైన వెలువరించిన కీలక తీర్పు నేపథ్యంలోనే సుప్రీం కోర్టు వారి శిక్షను రద్దు చేసింది. ఏకాంత శిక్ష అనుభవిస్తున్న వారికి మానసిక అస్వస్థత ఉంటే మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చునని సుప్రీం వెల్లడించింది.

మరణ శిక్ష అనుభవిస్తున్న, ఇతర ఖైదీలకు ఏకాంతవాస శిక్ష రాజ్యాంగ విరుద్ధమని తీర్పులో వెల్లడించంది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైతే ఖైదీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
మరణశిక్ష ఖైదీల పిటిషన్ తిరస్కరణకు గురైతే పద్నాలు రోజుల్లో శిక్షను అమలు చేయాలని పేర్కొంది. మరణ శిక్ష ఖైదీలకు న్యాయ సాయం అందించాలని సూచించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications