ఢిల్లీలో కుప్పకూలిన భవనం, ఇద్దరికి గాయాలు
పాత ఢిల్లీలో భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.ఈ ఘటన ఢిల్లీలోని సదర్ బజార్లో చోటుచేసుకొంది.గోడౌన్గా ఉపయోగిస్తున్న ఈ భవనం కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఢిల్లీలో కుప్పకూలిన భవనం ఇద్దరికి గాయాలు, శిథిలాల కింద పలువురు చిక్కుకొన్నట్టు సమాచారం. పాత ఢిల్లీలోని సదర్బజార్లో శుక్రవారం నాడు ఈ ఘటన చోటుచేసుకొంది.
భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు.

8 అగ్నిమాపక దళాలు సహయకచర్యలను చేపట్టాయి. ఈ భవనాన్ని గోడౌన్ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ముంబైలో 117 ఏళ్ళ భవనం కుప్పకూలిన ఘటనలో 33 మంది చనిపోయారు.












Click it and Unblock the Notifications