వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోలు: దిల్లీలో లీటరుకు రూ. 8 తగ్గింపు - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పెట్రోల్‌

దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 8 రూపాయలు తగ్గింది.

పెట్రోల్‌పై 30 శాతంగా ఉన్న వ్యాట్‌ను 19.4 శాతానికి తగ్గిస్తూ దిల్లీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో లీటర్ పెట్రోల్‌కు 8 రూపాయలు ఆదా కానున్నాయి. తగ్గిన ధరలు ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.

ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర లీటరు రూ 103.97 ఉండగా, డీజిల్‌ను రూ. 86.67కు విక్రయిస్తున్నారు.

అదే సమయంలో ముంబయిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 109.98, డీజిల్ ధర రూ. 94.14గా ఉన్నాయి.

ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలనే ఉద్దేశంతో నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం వాటిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత వీటి ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. వరుసగా గత 27 రోజులుగా ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.

https://twitter.com/ANI/status/1465934295994814476?t=j6DVP3mhcBulPleeDJA2aA&s=08

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Delhi govt reduces Rs.8 on Petrol-News reel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X