తల్లేనా?: ఏడుస్తోందని రోజుల పసికందును చెత్తబుట్టలో పడేసింది, మృతి
Recommended Video

న్యూఢిల్లీ: నవ మాసాలు మోసి.. పసి పాపకు జన్మనిచ్చిన ఓ తల్లి.. ఆ చిన్నారి పసికందు ఏడుపును మాత్రం భరించలేపోయింది. లోకంలో మనసున్న ఏ తల్లీ చేయని దారుణానికి పాల్పడింది.
ఎడతెరిపిలేకుండా ఏడుస్తోందనే నెపంతో రోజుల పసిపాను చెత్తబుట్టలో విసిరికొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ 25రోజుల పసికందు ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన తూర్పు ఢిల్లీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీలోని వినోద్ నగర్కు చెందిన ఓ మహిళకు 25రోజుల క్రితం కూతురు జన్మించింది. ఆ పసికందు తీవ్రంగా ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి.. కర్కశంగా ప్రవర్తించింది.
ఎంత సముదాయించినా ఏడుపు ఆపడం లేదని ఆగ్రహానికి గురైన ఆమె.. ఆ పసికందును చెత్తబుట్టలో విసిరికొట్టింది. దీంతో గాయాలపాలైన ఆ చిన్నారి.. ఊపిరాడక కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ కిరాతక తల్లిని అరెస్ట్ చేశారు. ఇంత అమానవీయంగా ప్రవర్తించిన నిందితురాలిని కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications