'ప్రత్యేక హోదా నిరాకరణ క్రూయల్ జోక్, బిజెపిపై భగ్గు'
పాట్నా: భారతీయ జనతా పార్టీ పైన బీహార్ ముఖ్యమంత్రి, జెడియు సీనియర్ నేత సోమవారం నాడు మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమయంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు దానిని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా నిరాకరించడం ఓ క్రూరమైక్ జోక్ అని ఆయన అభివర్ణించారు. ప్రజలు తప్పకుండా ఈ నమ్మక ద్రోహాన్ని అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలకు ఇదొక క్రూరమైన జోక్ అని మండిపడ్డారు.

ఇప్పట్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని జులై 31న కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెగ రాజుకుంది.
బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జెడియు, ఆర్జేడీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నితీష్ పైవిధంగా స్పందించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రసంగం రికార్డులను నిరంతరం ప్లే చేస్తూనే ఉంటామన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications