లోకసభ ఎన్నికల్లో దేవయాని తండ్రి ఉత్తమ్ పోటీ
ముంబై: దౌత్యవేత్త దేవయానికి కోబ్రాగాదే తండ్రి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉత్తమ్ కోబ్రాగాదే వచ్చే ఎన్నికల్లో లోకసభకు పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారంనాడు చెప్పారు. తాను పదవీ విరమణ చేసినప్పటి నుంచి తాను రాజకీయాల్లోకి వస్తాననే ఊహాగానాలు చెలరేగుతున్నాయని ఆయన పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు.
రాజకీయాల్లోకి రావడం గురించిన విషయం కొత్తదేమీ కాదని, సర్వీసు నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆ ఊహాగానాలు చెలరేగుతున్నాయని, తాను లోకసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. అయితే, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని ఆయన వెల్లడించడానికి నిరాకరించారు.

వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని, తగిన సమయంలో దాని గురించి ప్రకటన చేస్తానని ఉత్తమ్ చెప్పారు. దేవయాని ఇద్దరు పిల్లలు వచ్చే నెలలో భారతదేశానికి తిరిగి వస్తారని ఆయన చెప్పారు.
దేవయాని పిల్లలు విద్యను కొనసాగించాల్సి ఉంటుందని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వారిని చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications