పుల్వామా దాడి సమయంలో మోడి బిర్యాని తిని పడుకున్నారు. అసదుద్దిన్ ఓవైసి
పుల్వామా దాడి జరిగినప్పుడు ప్రధాని మోడి, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బీఫ్ బిర్యాని తిని పడుకున్నారా అంటూ ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసి విమర్శించారు.
ప్రధాని మోడి ,రాజ్ నాథ్ సింగ్ లు ఢిల్లిలో కూర్చుని పాకిస్తాన్ లోని బాలకోట్ టెర్రరిస్టు క్యాంప్ లో మూడువందల సెల్ ఫోన్లు ఉన్నాయని గుర్తించిన వాళ్లు 50 కిలోల ఆర్డీఎక్స్ ను ఉపయోగించి పుల్వామా దాడికి కారణమైన వాడిని గుర్తించలేకపోయారా అని ఎద్దేశా చేశారు.బహుశా ఆ సమయంలో వాళ్లిద్దరు పెద్ద కూర బిర్యాని తిని (బీఫ్ బిర్యాని) ఫుల్ గా తిని పడుకున్నారని ఎగతాళి చేశారు.

హైద్రబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన ఆయన పై విధంగా స్పందించారు.కాగా బాలకోట్ దాడి పిఎమ్ మోడి కనుసన్నల్లో జరిగిందని అన్నారు..అయితే రాజకీయ లబ్ధికోసమే బాలకోట్ దాడి చేశారని ఆరోపించారు.ఈనేపథ్యంలో బాలకోట్ దాడిలో పార్టీ అధ్యక్షుడు 250 మంది మృతి చెందారని ప్రకటిస్తే, రాజ్ నాథ్ సింగ్ 300 వ్యవసాయ శాఖ మంత్రి 400మంది మృతి చెందారని చెప్పారని అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications