ప్రధాని నరసింహారావుతో మాట్లాడుతారు: నోరుజారిన మంత్రి, 'చూసి మాట్లాడండి'
చెన్నై: తమిళనాడు మంత్రి దిండుకల్ శ్రీనివాస్ నోరు జారారు. ప్రస్తుత మన ప్రధాన నర్సింహా రావు అంటూ పేర్కొన్నారు. దిండుకల్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్ మాట్లాడుతూ లోకసభ ఉప సభాపతి తంబిదురై గురించి ప్రస్తావించారు.
ప్రస్తుతం ఆయన పరమత్తి వేలూర్లోప్రజల సమస్యలు వింటున్నారని, మరికాసేపట్లో కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం పుదుకోట్టై వెళ్లి తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని నరసింహరావుతో మాట్లాడుతారని చెప్పారు. ఏకంగా ప్రధాని పేరును మార్చి చెప్పడంతో అందరూ విస్తుపోయారు.

అనంతరం మరో కార్యక్రమంలో తంబిదురై, దిండుకల్ శ్రీనివాసన్ పాల్గొన్నారు. అక్కడ దిండుకల్ శ్రీనివాసన్ మాట్లాడేందుకు కుర్చీలో నుంచి లేస్తుండగా.. 'చూసి మాట్లాడండి' అని తంబిదురై సూచన చేశారు.
గతంలోను సదరు మంత్రి ప్రధానిపేరును మోడీకి బదులు మన్మోహన్ సింగ్ అని చెప్పారు. అలాగే మదురైలో జరిగిన బహిరంగసభలో భారతరత్న ఎంజీఆర్అని చెప్పడానికి బదులుగా భారత ప్రధాని ఎంజీఆర్ అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications