యెడ్యూరప్పకు అమిత్ షా షాక్! సన్నిహితురాలు శోభాకందర్లాజేకు నో టిక్కెట్
బెంగళూరు: బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు అధిష్టానం షాకిచ్చింది. ఆమెకు సన్నిహితురాలైన శోభా కందర్లాజేకు పార్టీ అధిష్టానం టిక్కెట్ నిరాకరించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో శోభ పేరు లేదు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
మొత్తం 225 స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 219 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. శోభా కందర్లాజే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె ఉవ్వీళ్లూరుతున్నారు. విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు.

గతంలో యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. జగదీష్ శెట్టార్ ప్రభుత్వంలోను మంత్రిగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె పేరుకు ఎక్కడా చోటు కల్పించలేదు. తన మద్దతుదారు అయిన శోభాకు టిక్కెట్ రాకపోవడం యెడ్డీకి షాక్ అంటున్నారు.
ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేసిన బీజేపీ సోమవారం నాలుగో జాబితా విడుదల చేసింది. ఇందులోనైనా శోభా కందర్లాజే పేరు ఉంటుందని భావించారు. మరోవైపు యెశ్వంతపూర్ నుంచి ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు జగ్గేష్కు టిక్కెట్ ఇచ్చారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications