పాక్కు షాక్: 'భారత సైన్యంతో పెట్టుకోవద్దు జాగ్రత్త'
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో శిబిరాలు ఏర్పరుచుకున్న ఉగ్రవాదుల పైన భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత సైన్యాన్ని అందరూ కీర్తిస్తున్నారు. నెటిజన్లు భారత్ మాతాకీ జై, సైన్యానికి సలామ్, జై జవాన్ అంటూ పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో రెజ్లర్ సుశీల్ కుమార్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో సర్జికల్ స్ట్రయిక్ పైన స్పందించారు. భారత సైన్యంతో పెట్టుకోవద్దు జాగ్రత్త అని పేర్కొన్నారు. 'భారతీయ్ సేనా సే పంగా మత్ లేనా.. జైహింద' అని హిందీలో ట్వీట్ చేశారు.

వీరేంద్ర సెహ్వాగ్, యోగేశ్వర్ దత్, విజేందర్ సింగ్లు కూడా భారత సైన్యం తీసుకున్న చర్యపై హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కూడా భారత సైన్యం చేసిన సాహసంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రతి ఒక్క భారతీయుడి ప్రాణం ఎంతో విలువైందని నిరూపించిన జవాన్లకు హ్యాట్సాఫ్ అని అన్నారు.
-
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications