మిజోరాంలో భూ ప్రకంపనాలు, రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదు..
మిజోరాంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.0 గా నమోదైంది. ఆగ్నేయ చాంపయికి 98 కిలోమీటర్ల దూరంలో గురువారం రాత్రి 7.29 గంటలకు భూమి కంపించింది. దీంతో జనాలు భయపడి పోయారని, ఇళ్లల్లోంచి బయటకు వచ్చారు. భూ ప్రకంపనాలు వచ్చినట్టు జాతీయ సిస్మాలజీ కేంద్రం ధృవీకరించింది.

చాంపయి వద్ద మాత్రమే భూమి కంపించిందని.. మిగతా చోట్ల ప్రభావం లేదని తెలుస్తోంది. స్వల్ప భూకంపం కావడంతో ఆస్తి నష్టం పెద్దగా జరిగి ఉండకపోవచ్చు. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలేమీ తెలియరాలేదు. అయితే దేశంలో స్వల్పంగా భూమి కంపిస్తూనే ఉంది. ఆదివారం గుజరాత్ రాజ్ కోట్ వద్ద కూడా భూకంపం వ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్ కూడా ఇటీవల భూమి పలుమార్లు కంపించింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications