ఆప్గనిస్తాన్లో భారీ భూకంపం, కాశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు
న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలో పలు చోట్ల భూప్రకంపనలు, ఆప్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం గం.12.40 నిమిషాలకు చోటు చేసుకుంది.
రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రతను 6.2గా నమోదయింది. ఆప్ఘనిస్తాన్లో భూకంపం రాగా, జమ్ము కాశ్మీర్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు పలు ఉత్తరాధి రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

More From
-
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications