మోడీకి ఈసీ క్లీన్ చిట్
మిషన్ శక్తి ప్రసంగంపై ప్రధాని మోడీకి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రసంగంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదని చెప్పింది. నిబంధనలకు లోబడే మిషన్ శక్తి ప్రసంగం ఉందన్న ఈసీ.. అందులో మోడీ ఏ పార్టీ పేరు ప్రస్తావించలేదన్న విషయాన్ని గుర్తుచేసింది.
బుధవారం యాంటీ శాటిలైట్ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ ప్రపంచంలో నాల్గో స్పేస్ పవర్గా మారిందని చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. మోడీ టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాలో ప్రసంగించడాన్ని పలువురు తప్పుబట్టారు. ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ మోడీ ప్రసంగంలో కోడ్ ఉల్లంఘన గురించి తేల్చేందుకు కమిటీని నియమించింది. ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ సభ్యులు మోడీ ఎలాంటి కోడ్ ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టంచేశారు.

More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications