మొహాలీలో ఇంటెలీజెన్స్ యూనిట్ వద్ద పేలుడు
న్యూఢిల్లీ: మొహాలీలోని పంజాబ్ పోలీసు నిఘా విభాగం వెలుపల పేలుడు సంభవించింది. ఆఫీస్ సమీపంలో పేలుడు పదార్థాలు పేలాయని, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఆరా తీశారు. నిరంతరం అధికారులతో టచ్ లో ఉన్నారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సోమవారం రాత్రి రాత్రి 7:45 గంటలకు పేలుడు సంభవించిందని, ఎటువంటి ఆస్తి నష్టం లేదా ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు, వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు, ఫోరెన్సిక్ బృందాలను కూడా పిలిచినట్లు వార్తా సంస్థ నివేదించింది.
ఏప్రిల్ 24న చండీగఢ్లోని బురైల్ జైలు సమీపంలో పేలుడు పరికరం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications