మొహాలీలో ఇంటెలీజెన్స్ యూనిట్ వద్ద పేలుడు
న్యూఢిల్లీ: మొహాలీలోని పంజాబ్ పోలీసు నిఘా విభాగం వెలుపల పేలుడు సంభవించింది. ఆఫీస్ సమీపంలో పేలుడు పదార్థాలు పేలాయని, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సంఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఆరా తీశారు. నిరంతరం అధికారులతో టచ్ లో ఉన్నారు. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సోమవారం రాత్రి రాత్రి 7:45 గంటలకు పేలుడు సంభవించిందని, ఎటువంటి ఆస్తి నష్టం లేదా ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు, వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు, ఫోరెన్సిక్ బృందాలను కూడా పిలిచినట్లు వార్తా సంస్థ నివేదించింది.
ఏప్రిల్ 24న చండీగఢ్లోని బురైల్ జైలు సమీపంలో పేలుడు పరికరం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications