Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళా ప్రయాణికురాలి వద్ద భారీగా పేలుడు పదార్థాలు: రైల్వే స్టేషన్‌లో అరెస్ట్

కోజికోడ్: కేర‌ళ‌లోని కోజికోడ్ రైల్వే స్టేష‌న్‌లో ఓ మ‌హిళా ప్యాసింజెర్ నుంచి భారీగా పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ రైలు ప్ర‌యాణికురాలి నుంచి పోలీసులు 117 జిలెటిన్‌ స్టిక్స్‌, 350 డిటోనేట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై-మంగుళూరు సూప‌ర్‌ఫాస్ట్ రైలులో వ‌చ్చిన సదరు ప్ర‌యాణికురాలి నుంచి ఈ పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చెన్నైకు చెందిన ఆ మ‌హిళ‌ను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

 Explosives seized from Kozhikode railway station; passenger in custody

నిందిత మ‌హిళ కూర్చున్న సీటు కింద పేలుడు ప‌దార్ధులు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. కాగా, చెన్నై నుంచి కేరళలోని త‌ల‌స‌రేకు వెళ్తోందామె. ఆ పేలుడు ప‌దార్ధాల‌తో ఆమే ఏం చేయబోతోంది.. ఆమెకు వాటితో సంబంధం ఉందా? అన్న కోణంలో విచార‌ణ చేప‌డుతున్నారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి నుంచే గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. తనిఖీలు చేపడుతూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+