సునంద పుష్కర్ మృతి మిస్టరీ: ఎఫ్బిఐ కొత్త ట్విస్ట్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి పైన తాజాగా మరో కోణం వెలుగు చూసింది. ఆమె ఆత్మహత్య అనంతరం ఎన్నో ట్విస్ట్లు జరిగాయి. తాజాగా కొత్తగా ఓ విషయం వెలుగు చూసింది.
సునంద పుష్కర్ మృతి పాయిజన్ వల్ల మృతి చెందినట్లుగా అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) నివేదికలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదిక గురువారం నాడు (జనవరి 21) వచ్చింది. అందులో... ఆమె పాయిజన్ వల్ల మృతి చెందినట్లుగా తేలిందని సమాచారం.

విషప్రయోగం వల్ల, ఓవర్ డోస్ వల్ల ఆమె మృతి చెందడానికి కారణాలు అని తేలినట్లుగా సమాచారం. 52 ఏళ్ల సునంద పుష్కర్ ఢిల్లీలో 2014లో ఓ హోటల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి సహజమైనది కాదని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బస్సీ మాట్లాడుతూ... సునంద మృతి సహజమైనది కాదని చెప్పారు. ఏఐఐఎంఎస్ ఫోరెన్సిక్ సైన్స్ డిపార్టుమెంట్ హెడ్ సుధీర్ గుప్తా మాట్లాడుతూ... ఎఫ్బిఐ నివేది కూడా ఆమె విషప్రయోగం వల్ల మృతి చెందిందని చెబుతోందన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications