గణేష్ నిమజ్జనం: తుంగభద్రా నదిలో 10 మంది గల్లంతు
శివమొగ్గ/బెంగళూరు: గణేష్ నిమజ్జనం చేస్తున్న సమయంలో తెప్ప మునిగి 10 మంది యువకులు గల్లంతు అయిన ఘటన కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలో జరిగింది. ఐదు మంది ప్రాణాలతో బయటపడ్డారు.
శివమొగ్గ సమీపంలోని హాడుహళ్ళిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. బుధవారం మద్యాహ్నం వినాయకుడిని ఊరేగింపుగా తీసుకు వెళ్లి నిమజ్జనం చెయ్యడానికి ప్రయత్నించారు.

15 మంది యువకులు హాడుహళ్ళి సమీపంలోని తుంగభద్రా నదిలో తెప్ప మీద వినాయకుడి విగ్రహాన్ని తీసుకు వెళ్లారు. నది మధ్యలో వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేస్తున్న సమయంలో తెప్ప మునిగిపోయింది.
10 మంది యువకులు గల్లంతు అయ్యారు. ఐదు మంది ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది నదిలో గల్లంతు అయిన యువకుల కోసం గాలిస్తున్నారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications