నకిలీ పాస్పోర్ట్ ఇచ్చారు, నేను దేశభక్తుడిని: చోటా రాజన్
ముంబై: ఉగ్రవాదం పైన పోరాడేందుకే తాను తన భారత పాస్పోర్టు ఉపయోగించానే తప్ప దానిని ఎన్నడూ దుర్వినియోగం చేయలేదని, తాను అసలైన దేశభక్తుడిని అని గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు.
చోటా రాజన్ గ్యాంగ్ స్టర్గా పేరుమోసి, తప్పించుకుని విదేశాలలో 27 ఏళ్ల పాటు తిరిగాడు. అతను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం హాజరై వాంగ్మూలం ఇచ్చాడు.

భారత నిఘా సంస్థలు ఇచ్చిన నకిలీ పాస్పోర్టుతోనే ఆస్ట్రేలియా వెళ్లి పదేళ్లకు పైగా రహస్యంగా ఉండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కీలక సమాచారమిస్తూ భారత ప్రభుత్వానికి సహకరించానని చెప్పాడు. దావూద్ను పట్టుకోడానికి, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కృషి చేస్తున్న నిఘా సంస్థలకు సాయం చేశానని చెప్పాడు.
అమాయక ప్రజలను చంపుతున్న, దేశ వ్యతిరేకులకు వ్యతిరేకంగా పోరాటంలో తాను పరోక్షంగా తన పాత్ర ఉన్నట్లు అభిప్రాయపడ్డాడు. తనకు ఎవరు సహకరించారో, తాను ఎవరికి సహకరించానో చెప్పలేనని తెలిపాడు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications