దారుణం: యువతి కిడ్నాప్, కదులుతున్న కారులో గ్యాంగ్రేప్
దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్న దుండగులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్న దుండగులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నోయిడా గోల్ఫ్ కోర్స్ మెట్రో స్టేషన్ నుంచి ఓ 24ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. స్కార్పియో వాహనంలోకి బలవంతంగా ఓ వ్యక్తిగా ఆమెను లాగాడు. దీంతో కారులో ఉన్న మరో ఇద్దరు లోపలికి లాగారు. ఆ తర్వాత వారంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం అక్షరధామం మెట్రో స్టేషన్ వద్ద ఆమెను వదిలివెళ్లిపోయారు. నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications