గోవా చేదు అనుభవానికి ప్రతీకారం.. బీజేపీకి కాంగ్రెస్ షాకిస్తుందా?
కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలున్న అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడపటి వార్తలు అందేసరికి కన్నడ అసెంబ్లీ హంగ్ దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో గోవాలో ఎదురైన చేదు అనుభవం మరోసారి పునరావృతం కాకుండా కాంగ్రెస్ నేతలు చర్యలు చేపట్టారు. గోవా అసెంబ్లీలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. బీజేపీ తన రాజకీయ చతురతను ప్రదర్శించి ముఖ్యమంత్రి స్థానాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే.
Recommended Video

ప్రస్తుతం కర్ణాటకలో అత్యధిక స్థానాలు గెలుచుకొన్న పార్టీగా బీజేపీ అవతరించనున్నది. జేడీఎస్ మద్దతు ఉంటే గానీ ప్రభుత్వ ఏర్పాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గోవాలో బీజేపీ చేసిన అవమానానికి కాంగ్రెస్ గుణపాఠం నేర్పడానికి అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ఏ మేరకు సఫలీకృతం చేసుకొంటుందోననే అంశంపై రాజకీయ విశ్లేషకులు దృష్టిపెట్టారు.

ఒకవేళ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. జేడీఎస్ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గోవా అవమానానికి ప్రతీకారం తీర్చుకొన్నట్టే అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications