గోవా చేదు అనుభవానికి ప్రతీకారం.. బీజేపీకి కాంగ్రెస్ షాకిస్తుందా?
కర్ణాటకలో బీజేపీ అత్యధిక స్థానాలున్న అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడపటి వార్తలు అందేసరికి కన్నడ అసెంబ్లీ హంగ్ దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో గోవాలో ఎదురైన చేదు అనుభవం మరోసారి పునరావృతం కాకుండా కాంగ్రెస్ నేతలు చర్యలు చేపట్టారు. గోవా అసెంబ్లీలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ గెలిచినప్పటికీ.. బీజేపీ తన రాజకీయ చతురతను ప్రదర్శించి ముఖ్యమంత్రి స్థానాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే.
Recommended Video

ప్రస్తుతం కర్ణాటకలో అత్యధిక స్థానాలు గెలుచుకొన్న పార్టీగా బీజేపీ అవతరించనున్నది. జేడీఎస్ మద్దతు ఉంటే గానీ ప్రభుత్వ ఏర్పాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గోవాలో బీజేపీ చేసిన అవమానానికి కాంగ్రెస్ గుణపాఠం నేర్పడానికి అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ఏ మేరకు సఫలీకృతం చేసుకొంటుందోననే అంశంపై రాజకీయ విశ్లేషకులు దృష్టిపెట్టారు.

ఒకవేళ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా.. జేడీఎస్ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గోవా అవమానానికి ప్రతీకారం తీర్చుకొన్నట్టే అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications