ఇది బిజెపి పార్టీ పండుగ కాదు, ఆలోచించండి'
జిఎస్టీ ఆవిష్కరణల వేడుకలకు హాజరయ్యే అంశంపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు పునరాలోచించుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం సూచించారు.
న్యూఢిల్లీ: జిఎస్టీ ఆవిష్కరణల వేడుకలకు హాజరయ్యే అంశంపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు పునరాలోచించుకోవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం సూచించారు.
దేశ వ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలనే లక్ష్యంతో కేంద్రంప్రతిష్ఠాత్మంగా భావించి తీసుకొస్తున్న చారిత్రక జీఎస్టీ ఆవిష్కరణ వేడుకలు ఈ అర్ధరాత్రి ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

అయితే, ఈ వేడుకల్లో పాల్గొనబోమని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో వెంకయ్య శుక్రవారం స్పందించారు. ఈ చారిత్రక జీఎస్టీ ప్రారంభ వేడుకల్లో పాల్గొనే అంశంపై కాంగ్రెస్ పునరాలోచించుకోవాలన్నారు.
దేశంలో తీసుకు వస్తున్న విప్లవాత్మకమైన సంస్కరణల నుంచి కాంగ్రెస్ దూరంగా వెళ్తుండటం దురదృష్టకరమన్నారు. ఈ సాయంత్రంలో వారు పునరాలోచించుకొని, ప్రారంభ వేడుకల్లో పాల్గొంటారనే విశ్వాసం తమకు ఉందన్నారు. ఇదేం పార్టీ కార్యక్రమం కాదన్నారు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications