ఘోర ప్రమాదం: డ్రైవర్ నిర్లక్ష్యానికి 11మంది బలి
ఆదివారం ఉదయం గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముంబైకి చెందిన ఓ కుటుంబం జీపులో గుజరాత్లోని వల్లభీపూర్ ప్రాంతానికి వెళుతోంది.
గాంధీనగర్: ఆదివారం ఉదయం గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముంబైకి చెందిన ఓ కుటుంబం జీపులో గుజరాత్లోని వల్లభీపూర్ ప్రాంతానికి వెళుతోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం ఢీకొంది.
ఈ ఘటనలో ట్రక్కులోని ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఓ బాలుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా, ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ తప్పేంలేదని, జీపు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. జీపు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications