గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి హవా: కాంగ్రెసు వెనకంజ
అహ్మదాబాద్: గుజరాత్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) హవా కొనసాగింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగింది. బిజెపి 44 మున్సిపాలిటీల్లో గెలిచింది.
కాగా, కాంగ్రెసు పార్టీ 13 మున్సిపల్ కార్పోరేషన్లలో గెలిచింది. శనివారంనాడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరిగింది. గుజరాత్లోని 28 జిల్లాల్లో జరిగిన పోలింగులో 64.4 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రస్తుతం బిజెపి రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీల్లో 59 సంస్థల్లో అధికారంలో ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బిజెపికే కాకుండా కాంగ్రెసుకు కూడా కీలకమైనవే. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి.
More From
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications