నల్లగా ఉన్నాడని భర్తను చంపేసిన భార్య, శారీరక సంబంధానికి నిరాకరణ
ఆనంద్: భర్త నల్లడా ఉన్నాడని అసంతృప్తితో ఉన్న 22 ఏళ్ల ఓ మహిళ అతడిని చంపేంది. గుజరాత్లోని ఆనంద్ జిల్లా, సుందరాణా గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఆనంద్ జిల్లాలోని పెట్లాడ్ తాలుకాలో సుందరాణా గ్రామానికి చెందిన ఫర్జానాబానో(22) మహిళ తన భర్తను పెళ్లయినప్పటి నుంచే నల్లడా ఉన్నాడని అసహ్యించుకోవండతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తతో శారీరక సంబంధానికి సైతం ఆమె నిరాకరించేది.

తన భర్తతో కాపురం చేయడం ఇష్టం లేక ఎక్కువగా పుట్టింటికి వెళుతూ ఉండేది, కొన్నాళ్లు ఆమె పుట్టింట్లో ఉండి ఇటీవలే తిరిగి వచ్చింది. బుధవారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ఫరూఖ్ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
గురువారం ఇద్దరు పొలానికి వెళ్లగా, ఆమె అక్కడే తన భర్తను వెనక నుంచి సుత్తితో కొట్టి చంపేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాన స్ధలానికి చేరుకుని ఫర్జానాబానోను అదుపులోకి తీసుకున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications