మిస్ ఇండియాగా హర్యానా బ్యూటీ
ఈ ఏడాది మిస్ ఇండియాగా హర్యానాకు చెందిన మానుషి ఛిల్లార్ ఎంపికైంది. ప్రతిష్ఠాత్మక 54వ మిస్ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ముంబైలోని యష్రాజ్ ఫిల్మ్ స్టూడియోలో జరిగాయి.
న్యూఢిల్లీ: ఈ ఏడాది మిస్ ఇండియాగా హర్యానాకు చెందిన మానుషి ఛిల్లార్ ఎంపికైంది. ప్రతిష్ఠాత్మక 54వ మిస్ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ముంబైలోని యష్రాజ్ ఫిల్మ్ స్టూడియోలో జరిగాయి.
మిస్ ఇండియా 2017 కిరీటాన్ని మానుషి కైవసం చేసుకోగా, తొలి రన్నరప్గా మిస్ జమ్మూ సనా దువా, రెండో రన్నరప్గా మిస్ బీహార్ ప్రియాంక కుమారి నిలిచారు.

ఒక విజన్తో తాను సాగించిన జర్నీ ఫలించిందని మానుషి సంబరం వ్యక్తం చేసింది. హర్యానాకు చెందిన మానుషి ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూలులో చదివారు. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే కావడంతో తాను సైతం వైద్యవిద్యనే ఎంచుకున్నారు.
సోనిపట్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు. 30 మంది వివిధ రాష్ట్రాల అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తుది పోటీలో ఆరుగురు నిలిచారు.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications