దళిత యువకుడి హత్య కేసులో సంచలన తీర్పు: ప్రియురాలి తండ్రి సహా 6గురికి ఉరిశిక్ష
చెన్నై: తమిళనాడులోని ఉడుములైపేట జిల్లా కోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. దళిత యువకుడిని హత్య చేసిన కేసులో ఆరుగురుకి ఉరిశిక్ష విధించింది.
2016 మార్చి 13వ తేదీన దళిత యువకుడు శంకర్ను హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు 11మందిని అరెస్టు చేశారు. ఇందులో ఆరుగురికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.

ఈ కేసులో ప్రియురాలి తండ్రి, సోదరుడు సహా వారికి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. సీసీ కెమెరాలలోని దృశ్యాలు ఈ కేసులో కీలకంగా మారాయి.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications