Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పదో తరగతి పరీక్షలకు, గుర్రం పై కూడ వెళ్లవచ్చు

పదోతరగతి పరిక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థిని గుర్రంపై స్వారి చేస్తూ వెళ్లింది. దీంతో చూసే వారినందరని ఆ విద్యార్థి ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆడపిల్లలకు చదువెందుకు అంటూ ఇంకా వారిని చిన్న చూపు చూస్తున్న సమాజం ఉన్న రోజుల్లో కేరళకు చెందిన ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాయడానికి గుర్రం పై వెళ్లింది.

horse for 10th class girl student !

దీంతో ఇదీ గర్ల్ పవర్ అంటూ ఆ బాలిక గుర్రం పై వెళ్లిన వీడియో ను చాల మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ....ఆమే నా హీరో అని అన్నారు. కాగా ఆబాలిక వివరాలు కావాలని ఆయన సోషల్ మీడియా యూజర్లను కోరారు . సో ఈ వీడీయో చూసైనా తల్లి దండ్రులు తమ అభిప్రాయాలను మార్చుకుంటారని పలువురు యూజర్లు అశించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+