పదో తరగతి పరీక్షలకు, గుర్రం పై కూడ వెళ్లవచ్చు
పదోతరగతి పరిక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థిని గుర్రంపై స్వారి చేస్తూ వెళ్లింది. దీంతో చూసే వారినందరని ఆ విద్యార్థి ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆడపిల్లలకు చదువెందుకు అంటూ ఇంకా వారిని చిన్న చూపు చూస్తున్న సమాజం ఉన్న రోజుల్లో కేరళకు చెందిన ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాయడానికి గుర్రం పై వెళ్లింది.

దీంతో ఇదీ గర్ల్ పవర్ అంటూ ఆ బాలిక గుర్రం పై వెళ్లిన వీడియో ను చాల మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ....ఆమే నా హీరో అని అన్నారు. కాగా ఆబాలిక వివరాలు కావాలని ఆయన సోషల్ మీడియా యూజర్లను కోరారు . సో ఈ వీడీయో చూసైనా తల్లి దండ్రులు తమ అభిప్రాయాలను మార్చుకుంటారని పలువురు యూజర్లు అశించారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications