శుభవార్త: మిస్డ్కాల్తో పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు, ఎస్ఎంఎస్ కూడా
న్యూఢిల్లీ: పిఎఫ్ బ్యాలెన్స్ను ఒక్క మిస్డ్ కాల్తో తెలుసుకొనే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పీఎఫ్ బ్యాలెన్స్ను ఎంత ఉందో తెలుసుకొనేందుకు వీలు కల్పించింది. మిస్డ్ కాల్ చేస్తే పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకొనే అవకాశం ఉంది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ స్కీమ్లోని ఉద్యోగులు ఎవరైతే యూనివర్శల్ అకౌంట్ నెంబర్ పోర్టల్లో కూడ రిజిస్టరై ఉంటారో వారికి ఈ సేవలు అందుతాయి. బ్యాంకులో నగదు నిల్వ సమాచారాన్ని తెలుసుకొన్నట్టుగానే పీఎఫ్ బ్యాలెన్స్ ను కూడ తెలుసుకొనే వెసులుబాటును కల్పించింది కేంద్ర కార్మిక శాఖ.

యూఏఎన్ పోర్టల్లో ఉద్యోగులు పేర్కొన్న తమ ఫోన్ నెంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ చేస్తే చాలు ఆ పీఎఫ్ నెంబర్లోనే బ్యాలెన్స్ తేలుతోంది. ఎస్ఎంఎస్ ద్వారా ఈ వివరాలు అందుతాయి.
అయితే ఈ సర్వీసుకు ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కార్మిక శాఖ ప్రకటించింది. రిజిస్టరైన మొబైల్ నుండి EPFOHO UAN అని టైప్ చేసి7738299899 అనే నెంబర్కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా వివరాలు పొందవచ్చని కార్మిక శాఖ ప్రకటించింది. ఈ సౌలభ్యం సుమారు 8 భారతీయ భాషల్లో అందుబాటులోకి
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications