కార్తి చిదంబరానికి పెద్ద ఊరట, బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరం అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయనను సీబీఐ కొద్ది రజోుల క్రితం అరెస్టు చేసింది. విచారణ నిమిత్తం న్యాయస్థానం కార్తిని విచారణ అధికారుల కస్టడీకి కూడా ఇచ్చింది.

ఆయనను విచారణాధికారులు పలుమార్లు విచారించారు. మరోవైపు ఆయన బెయిల్ ప్రయత్నాలు ఇటీవలి వరకు విఫలమయ్యాయి. తాజాగా, శుక్రవారం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications