ఎన్నికలు వస్తే కేంద్రంలో హంగ్: ఎన్డీఏకు 237..యూపీఏకు 166 స్థానాలు
న్యూఢిల్లీ: ఇండియా టుడే- కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీ పోల్ సర్వే చేశాయి. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 99 స్థానాలు కోల్పోతుందని, కేంద్రంలో హంగ్ ఏర్పడుతోందని ఈ సర్వేలో తేలింది. లోకసభలో మేజిక్ ఫిగర్ 272. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 237 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 166 సీట్లు వస్తాయని తేలింది.
ఎన్డీయేకు 99 సీట్లు తగ్గుతుండగా, యూపీఏకు 106 సీట్లు పెరగనున్నాయని తేలింది. ఇతరులు 140 స్థానాల్లో గెలుస్తారని ఈ సర్వేలో వెల్లడైంది. ఉత్తర ప్రదేశ్లో ఇప్పటికే బీఎస్పీ, ఎస్పీలు కలిశాయి. వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా జతకలిస్తే బీజేపీకి మరింత పెద్ద షాక్ తప్పదని తేలింది.

2014 లోకసభ ఎన్నికల్లో బీజేపీకి ఉత్తర భారత దేశంలో భారీ సీట్లు వచ్చాయి. ఈసారి ఆ సీట్లు రావని ఈ సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు ఉత్తరాదిన భారీ దెబ్బ పడనుందని తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరనుందని ఈ సర్వేలో వెల్లడైంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications