ఆమెను కాదు..: కిరణ్ రిజిజుకు జావెత్ అక్తర్ కౌంటర్
కార్గిల్ యుద్ధ అమరవీరుడి కుమార్తె గుర్మెహల్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందించగా.. దానికి బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెత్ అక్తర్ కౌంటర్ ఇచ్చారు
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధ అమరవీరుడి కుమార్తె గుర్మెహల్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. దీనిపై కేంద్రమంత్రి కిరణ్ రిజుజు స్పందించగా.. దానికి బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెత్ అక్తర్ కౌంటర్ ఇచ్చారు.
ఆమె పోస్ట్ పైనకిరణ్ రిజిజు 'ఈ యువతి మనసును ఎవరు కలుషితం చేస్తున్నారు? శక్తిమంతమైన సాయుధ దళాలు యుద్ధాన్ని నివారిస్తున్నాయి. భారత్ ఎవరిమీదా, ఎప్పుడూ దాడి చేయలేదు. కానీ భారత్ బలహీనంగా ఉంటే ఆక్రమణలు జరుగుతూనే ఉంటాయి' అని ట్వీట్ చేశారు.

దీనిపై జావెద్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆ అమ్మాయి గురించి తెలియదని కానీ, మీ మనసును ఎవరు కలుషితం చేస్తున్నారో తనకు తెలుసునని ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications