ఒడిశాలో కుప్పకూలిన వైమానిక దళ విమానం
Recommended Video

ఒడిశాలో కుప్పకూలిన వైమానిక దళ విమానం
న్యూఢిల్లీ: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో భారత వైమానిక దళ (ఐఎఎఫ్) హాక్ అడ్వాన్స్డ్ ట్రైనర్ జెట్ మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగిన చోటు జార్ఖండ్ సరిహద్దుల్లో ఉంది.
ట్రైనీ పైలట్ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, కొద్దిగా గాయాల పాలయ్యారు. అతి సాధారణంగా జరిగే శిక్షణలో భాగంగా విమానం ఖరగ్పూర్లోని కలైకుండ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. సంఘటనపై విచారణకు ఆదేశించారు.

నెల రోజుల క్రితం ఐఎఎఫ్కు చెందిన మైక్రోలైట్ వైరస్ ఎస్డబ్ల్యు -80 హెలికాప్టర్ అస్సాంలోని ముజాలీ దీవిలో కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్ వింగ్ కమాండర్లు జె. జేమ్స్, డి. వాట్స్ మరణించారు.
అస్సాం ప్రమాదంలో పైలట్లు అత్యవసరంగా హెలికాప్టర్ను దించే ప్రయత్నం చేశారు. అయితే, అది ఇసుకలోకి కూరుకపోయి మంటలు లేచాయి.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications