గుడ్ న్యూస్: ఇక ఇంట్లోనే యాంటిజెన్ టెస్ట్.. ఎవరికీ వారు పరీక్ష..? నెగటివ్ వచ్చినా..
కరోనా కేసుల టెస్టులను ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద చేస్తున్నారు. కొందరు ప్రైవేట్గా కూడా టెస్టులు చేస్తున్నారు. అయితే యాంటిజెన్ పరీక్ష తేలిక.. ప్రెగ్నేన్సీ టెస్ట్ మాదిరిగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కరోనా లక్షణాలు ఉంటే ఇంట్లోనే పరీక్ష చేసుకోవచ్చు. ఇందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.

ఒకవేళ మీరు ఇంట్లోనే టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తే అంతే.. మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెగటివ్ వస్తే మాత్రం ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. కొన్ని సందర్భాల్లో యాంటిజెన్ రానందున.. ఆర్టీ పీసీఆర్ అవసరం ఉంటుంది. నెగటివ్ వచ్చిన వారు పాజిటివ్ కేసులా అని అనుమానించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
టెస్టుకు సంబంధించి ఉత్పత్తిదారు ఇచ్చిన సూచనల మేరకు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి యాప్ కూడా అందుబాటులో ఉందని వివరించింది. పరీక్ష ఎలా చేయాలి.. పాజిటివ్ ఎలా వస్తోంది.. నెగటివ్ ఎలా వస్తుందనే అంశంపై క్లారిటీగా ఉండనుంది. ఎవరికీ వారు టెస్ట్ చేసుకొని.. జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications