గుడ్ న్యూస్: ఇక ఇంట్లోనే యాంటిజెన్ టెస్ట్.. ఎవరికీ వారు పరీక్ష..? నెగటివ్ వచ్చినా..
కరోనా కేసుల టెస్టులను ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద చేస్తున్నారు. కొందరు ప్రైవేట్గా కూడా టెస్టులు చేస్తున్నారు. అయితే యాంటిజెన్ పరీక్ష తేలిక.. ప్రెగ్నేన్సీ టెస్ట్ మాదిరిగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కరోనా లక్షణాలు ఉంటే ఇంట్లోనే పరీక్ష చేసుకోవచ్చు. ఇందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.

ఒకవేళ మీరు ఇంట్లోనే టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తే అంతే.. మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెగటివ్ వస్తే మాత్రం ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. కొన్ని సందర్భాల్లో యాంటిజెన్ రానందున.. ఆర్టీ పీసీఆర్ అవసరం ఉంటుంది. నెగటివ్ వచ్చిన వారు పాజిటివ్ కేసులా అని అనుమానించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
టెస్టుకు సంబంధించి ఉత్పత్తిదారు ఇచ్చిన సూచనల మేరకు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి యాప్ కూడా అందుబాటులో ఉందని వివరించింది. పరీక్ష ఎలా చేయాలి.. పాజిటివ్ ఎలా వస్తోంది.. నెగటివ్ ఎలా వస్తుందనే అంశంపై క్లారిటీగా ఉండనుంది. ఎవరికీ వారు టెస్ట్ చేసుకొని.. జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications