ఆదాయపన్ను చెల్లించేవారికి శుభవార్త: 15 రోజుల్లో రీఫండ్?
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చెల్లించేవారికి శుభవార్త. ఇటీవల ఐటీ రిటర్నులు దాఖలు చేసి, రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మరీ మంచి విషయం. ఈ దరఖాస్తులను వేగంగా పరిశీలించి త్వరగా తిరిగి డబ్బు ఇచ్చేయాలని సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్) ఆదాయపన్ను శాఖను అడిగిందట.
దరఖాస్తుదారులకు ఆదాయపన్ను రిటర్న్స్ను కేవలం పదిహేను రోజుల్లో తిరిగివ్వాలని ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అంతా బాగుంటే ఆదాయపన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఇస్తే, దరఖాస్తు పరిశీలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే పదిహేను రోజుల్లో రీఫండ్ ఇచ్చే విధానం త్వరలో రావొచ్చు.

ఐటీ రిటర్న్స్ ఈ-వెరిఫికేషన్ పూర్తి కాకుంటే రిటర్న్స్ ఆలస్యమయ్యే అవకాశముంటుంది. అయితే ప్రస్తుతం ఐటీ రిటర్న్స్కు ఇంత సమయంలో కచ్చితంగా రీఫండ్ చేయాలనేది ఏమీలేదు. పదిహేను రోజుల నుంచి రెండు మూడు నెలలు కూడా పడుతుంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications