ఒకేసారి 30 స్థానాలు ఎగబాకిన భారత్: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 100వ స్థానం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభ వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత్ గత ఏడాది నుంచి ఈ ఏడాదికి ఏకంగా 30 స్థానాలు ఎగబాకింది.
న్యూఢిల్లీ: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభ వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత్ గత ఏడాది నుంచి ఈ ఏడాదికి ఏకంగా 30 స్థానాలు ఎగబాకింది.
ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన డూయింగ్ బిజినెస్ 2018: రీఫార్మింగ్ టు క్రియేట్ జాబ్స్ తాజా జాబితాలో భారత్ 100వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 130వ స్థానంలో ఉన్న భారత్లో ఈసారి గణనీయ మెరుగుదల కనిపించింది.
ఒక ఏడాదిలో ఇన్ని స్థానాలు మెరుగుపడడం ఇదే తొలిసారి. పన్ను చట్టాల్లో సంస్కరణలు, లైసెన్సింగ్ విధానం, పెట్టుబడుదారులకు భద్రత, దివాళా చట్టం వంటివి భారత్ ర్యాంకు మెరుగుదలకు దోహదం చేశాయి.

టాప్ 100లో నిలిచిన భారత్కు ఇదే అత్యుత్తమ ర్యాంకు. మొత్తం 190 దేశాలకు సంబంధించిన వివరాలు వెల్లడించగా అందులో భారత్ గతంలో కంటే మెరుగైన స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్, డెన్మార్క్, సౌత్ కొరియా, హాంకాంగ్, అమెరికా, బ్రిటన్ దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. రష్యా 35వ స్థానంలో, చైనా 78వ స్థానంలో నిలిచాయి.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications