లాహోర్ నుంచి కనిపించేంత పెద్ద జెండా!
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు సరిహద్దు భద్రతా(బిఎస్ఎఫ్) సిబ్బంది సన్నాహాలు చేపట్టారు. పంజాబ్లోని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో 350 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఈ జెండా ప్రత్యేకతమేటిటంటే.. పాకిస్థాన్లోని లాహోర్ నుంచి చూస్తే ఈ జెండా కన్పించేంత ఎత్తులో దీన్ని ఆవిష్కరించనున్నట్లు బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు.

వాఘా సరిహద్దుకు 18 కిలోమీటర్ల దూరంలో అమృతసర్, లాహోర్ ఉంటాయని.. రెండు ప్రాంతాల నుంచి చూస్తే.. ఈ త్రివర్ణ పతాకం కనబడుతుందని తెలిపారు. దేశంలో ఎత్తైన జెండా ఇదే అవుతుందని చెప్పారు.
2017 జనవరి నాటికి దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేగాక. జెండా చుట్టూ సీసీ కేమెరాలను కూడా ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం ఎత్తైన జెండా ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంది.
293 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జెండాను కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ జనవరిలో ఆవిష్కరించారు. అయితే మరమ్మతుల కోసం తర్వాత దీన్ని దించేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications