మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ఇండియన్ ఆర్మీ: ముగ్గురు చైనీయులకు సాయం..
భారత సైన్యం మానవత్వాన్ని చాటుకుంది. నార్త్ సిక్కిం పర్వత ప్రాంతంలో 17,500 అడుగుల ఎత్తున దారి తప్పిన ముగ్గురు చైనీయులను ఆర్మీ కాపాడింది. వైద్యసాయం కూడా అందించింది. ఈ నెల 3వ తేదీన ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దారి తప్పిపోయిన చైనా జాతీయులను భారత ఆర్మీ కాపాడింది. ఆక్సిజన్ అందజేసి., ఆహారం, వెచ్చటి దుస్తులు ఇచ్చామని ఆర్మీ తెలిపింది. వారు గమ్యస్థానం చేరుకునేందుకు అవసరమైన గైడెన్స్ కూడా ఇచ్చినట్టు ట్వీట్ చేసింది. భారత ఆర్మీకి అన్నింటికంటే మానవత్వమే ప్రధానమని పేర్కొంది.

తూర్పు లడాఖ్లో చైనా బలగాలు దూసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు చర్చలు జరపుతూ.. మరోవైపు తన కపటనీతిని ప్రదర్శిస్తోంది. అయితే దీనిని అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. అదేవిధంగా డ్రాగన్ కు ధీటుగా సమాధానం చెబుతామని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ పేర్కొన్నారు.
-
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications