లేబర్ కోర్టును ఆశ్రయించిన టెక్ మహింద్ర టెక్కీలు !
టెక్ మహీంద్రలో ఉద్యోగాలు తొలగించడంతో టెక్కీలు లేబర్ కోర్టును ఆశ్రయించారు. టెక్ మహింద్ర ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో మహారాష్ట్ర కార్మిక శాఖ విఫలం కావడంతో ఐటీ ఉద్యోగుల.
బెంగళూరు: టెక్ మహీంద్రలో ఉద్యోగాలు తొలగించడంతో టెక్కీలు లేబర్ కోర్టును ఆశ్రయించారు. టెక్ మహింద్ర ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో మహారాష్ట్ర కార్మిక శాఖ విఫలం కావడంతో ఐటీ ఉద్యోగుల ఫోరం 11 వివాదాలకు సంబంధించి లేబర్ కోర్టును ఆశ్రయించారు.
బాధిత ఉద్యోగులు పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2 ఏ కింద పిటిషన్లు దాఖలు చేశారని టెక్కీ ఉద్యోగుల ఫోరం కో-ఆర్దినేటర్ ఇలవరసన్ రాజా మీడియాకు చెప్పారు. సెక్షన్ 2 ఏ కింద ఏ ఉద్యోగినైనా సంస్థ తొలగించిన పక్షంలో దాన్ని పారిశ్రామిక వివాదంగా పరిగణిస్తారని ఇలవరసన్ రాజా వివరించారు.

ఈ విషయంపై టెక్ మహింద్ర స్పదించింది. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. గతంలో ఓ ఉద్యోగిని బలవంతంగా కంపెనీ నుంచి తొలగించేలా టెక్ మహింద్ర హెచ్ఆర్ అధికారులు వ్యవహరించిన ఆడియో క్లిప్ లు బయటకు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న టెక్ మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications