మంచం కింద అట్టబాక్స్ ల్లో రూ 42 కోట్లు, ఏం చెయ్యాలని ప్లాన్, క్లాస్ వన్ కాంట్రాక్టర్ కూతురికి షాక్ !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ (congress) పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత అధికారానికి దూరం అయిన బీజేపీ (BJP) నాయకులు అయోమయంలో పడిపోయారు. బెంగళూరు నగరంలో ఇటీవల కాలంలో ఐటీ (IT Raids) అధికారులు దాడులు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పలు రంగాలకు చెందిన వారి మీద ఐటీ (IT)శాఖ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో డబ్బులు, నగలు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు.
గురవారం బెంగళూరు (Bengaluru) నగరంలోని పలు ప్రాంతాల్లోని బంగారు నగల వ్యాపారుల జ్యువెలరీ షోరూమ్ లు, వారి నివాసాల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు (IT Raids) విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఐటీ శాఖ (IT Raids) అధికారులు అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం బయటకు చెప్పలేదు. గురువారం అర్దరాత్రి వరకు ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగాయని తెలిసింది.

ఆర్ టీ నగర్లోని రెండు చోట్ల ఐటీ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహించారు. అదే సమయంలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో ఆత్మానంద కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్లోని ఓ గదిలో 23 అట్ట బాక్సుల్లో నింపిన 500 రూపాయల నోట్లు బయటపడ్డాయి.
అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్లోని బెడ్రూమ్లోని సోఫా కింద కోట్ల రుపాయల నోట్ల కట్టలు దాచారని వెలుగు చూసింది. ఏకంగా 23 అట్ట బాక్సుల్లో రూ 500 నోట్ల కట్టలు (crore) దొరికాయని, ఆత్మానంద కాలనీ నుంచి కారులో వేరే చోటికి తరలించేందుకు కొందరు సిద్ధం చేశారని ఐటీ శాఖ (IT Raids) అధికారుల అంటున్నారు. గురువారం రాత్రి ఐటీ అధికారులు దాడులు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

అయితే బీబీఎంపీకి (BBMP) చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ కుమార్తెకు (Daughter) చెందిన ఫ్లాట్ లోని మంచం కింద, సోఫా కింద అట్ట బ్యాక్స్ లో (box) నిల్వ చేసిన రూ 42 కోట్ల (crore) విలువైన రూ. 500 నోట్లను ఐటీ శాఖ (IT Raids) అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ డబ్బును తమిళనాడుకు తరలించడానికి ప్లాన్ చేశారని, కాంట్రాక్టర్ తో పాటు, ఆయన కుమార్తెను ఐటీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారని ప్రముఖ కన్నడ దినపత్రిక ప్రజావాణి వార్త ప్రచురించింది. బెంగళూరు నగరంలో శుక్రవారం కూడా ఐటీ శాఖ (IT Raids) అధికారులు వివిద ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications