టెన్నిస్ క్రీడాకారిణిలకు వేధింపులు: ఐటీబీపీ జవాన్ల అరెస్ట్
రాయ్పూర్: ముగ్గురు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులను లైంగిక వేదింపులకు గురిచేసిన 29వ ఐటీబీపీ జవాన్లపై పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కోరేగావ్ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. వీరిపై సెక్షన్ 354 ఐపీసీ, పోక్సో సెక్షన్11 , 12ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

వేధింపులకు పాల్పడిన జవాన్లను ఇప్పటికే అరెస్టు చేశారు. కొండగావ్లో సాధనకు వెళ్లి తిరిగి వస్తోన్న ముగ్గురు టేబుల్ టెన్నిస్ క్రీడారుల(ముగ్గురూ మైనర్లే)ను కానిస్టేబుళ్లు మనీష్ కుమార్, నాగేంద్ర భగోర్, ప్రభుదయాల్లు వేధింపులకు గురిచేశారు.
వీరి అరాచకంపై బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. మావోయిస్టుల ఏరివేత బాధ్యతల నిమిత్తం వీరిని ఇక్కడ నియమించారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications