చొరబాటుకు యత్నం: ఆరుగురు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. కుప్వారా, కెరన్ సెక్టార్లలో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే వారిపై కాల్పులు జరిపాయి.
ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టాయి. జూన్ 6న కూడా కొంతమంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటేందుకు ప్రయత్నించారు.

అప్రమత్తమైన భద్రతాళాలు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. మే 26న ఐదుగురు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మే 18న ముగ్గురు మిలిటెంట్లను కాల్చిపడేశాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications