జేడీయూ మునిగిపోయే ఓడ: పార్టీకి ఆర్పీసీ సింగ్ రాజీనామా.
మాజీ కేంద్రమంత్రి, జేడీయూ నేత ఆర్పీ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా బాట పట్టారు. పార్టీలో ఏమీ మిగలలేదు అని సింగ్ అన్నారు. ఇదీ ముమ్మాటికి మునిగిపోయే ఓడ అని చెప్పారు. సింగ్ ఆస్తులు పెరగడంతో షోకాజు నోటీసు జారీచేసింది. సమాధానం ఇవ్వాలని కోరింది. దీంతో ఆయన ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు.

నలంద జిల్లా జనతదాళ్కు చెందిన ఇద్దరు సహచరుల నుంచి ఆధారాలతో కూడా ఫిర్యాదు చేసిందట. 2013 నుంచి 202 వరకు టఆస్తులు పెరిగాయని వారు పేర్కొన్నారు. నితీశ్ కుమార్ అవినీతి రహత పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసమే చర్యలు తప్పడం లేదు.
ఆర్పీసీ సింగ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 1990లో నితీశ్ కుమార్ వద్ద నమ్మకం గెలుచుకున్నాడు. రాజకీయాల్లో చేరేందుకు 2010లో వీఆర్ఎస్ తీసుకున్నాడు. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గతేడాది నితీశ్ కుమార్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవీ నుంచి వైదొలిగారు. ఆ సమయంలో ఆర్పీ సింగ్ బాధ్యతలను చేపట్టారు. తర్వాత కేంద్ర క్యాబినెట్లో పదవీ కూడా పొందారు. ఆర్సీపీ సింగ్ ఇప్పటివరకు జేడీయూ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. నితీశ్ కుమార్కు ఆర్సీపీ సింగ్ అత్యంత సన్నిహితుడు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications