జియాఖాన్ మృతి కేసులో 'అమెరికా ఎఫ్బిఐ' ట్విస్ట్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. సిబిఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో జియా ఆత్మహత్య చేసుకుందని పేర్కొనడంపై ఆమె తల్లి రబియా ఖాన్ బాంబే కోర్టులో తాజాగా పిటిషన్ వేశారు.
ఆమె హత్యకు గురైతే సిబిఐ ఆత్మహత్యకు గురైందని పేర్కొందని ఆమె పిటిషన్లో తెలిపారు. జియాఖాన్ అమెరికాలో పుట్టినందున ఈ కేసును ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి (ఎఫ్బిఐ)అప్పగించాలని ఆమె పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.

కేసును ఇన్ని రోజులు వాయిదా వేసేందుకు సహకరించిన పోలీసుల పైనా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరారు. ఈ కేసులో సూరజ్ పంచోలీ హస్తం ఉందా? లేదా? అనేది తేల్చకుండా సిబిఐ కేసును మూసివేసిందని ఆరోపించారు.
నిజానికి పిటిషన్ వేసిన వారిని, అమెరికా కాన్సులేట్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె అన్నారు. కాగా, ఈ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. జియాఖాన్ జూన్ 3, 2013లో తన ఇంటిలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications